శ్రీ కేశవానంద స్వామి వారు స్వర్ణముఖి నది ఒడ్డున వేదాంతపుర, వేదాంతపుర పంచాయతీ తిరుపతి రూరల్ మండలంలో తన సొంత భూమి యందు మామిడి తోటలోనే ఆశ్రమము నిర్మించినారు. ఈ ఆశ్రమము తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుండి 6 కి.మీ.దూరంలో దక్షిణంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి పడమరగా తనపల్లికి గృహకల్ప గృహకల్ప దగ్గర ఆంజనేయ ఆంజనేయ స్వామి సమీపాన సద్గురు శ్రీ కేశవానంద స్వామి వారి విశ్వ చైతన్య ఆశ్రమం నిర్మించిబడియున్నది నిర్మించిబడియున్నది.
Opgedateer op
08 Mrt. 2021