శ్రీ కేశవానంద స్వామి వారు స్వర్ణముఖి నది ఒడ్డున బాయమ్మతోట ، వేదాంతపుర పంచాయతీ తిరుపతి రూరల్ మండలంలో తన సొంత భూమి యందు మామిడి తోటలోనే ఆశ్రమము నిర్మించినారు. ఈ ఆశ్రమము తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుండి 6 .మీ.దూరంలో దక్షిణంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి తనపల్లికి గృహకల్ప దగ్గర ఆంజనేయ సమీపాన సద్గురు శ్రీ కేశవానంద స్వామి వారి విశ్వ చైతన్య ఆశ్రమం.
تاريخ التحديث
08/03/2021