శ్రీ కేశవానంద స్వామి వారు స్వర్ణముఖి నది ఒడ్డున బాయమ్మతోట, వేదాంతపుర పంచాయతీ తిరుపతి రూరల్ మండలంలో తన సొంత భూమి మామిడి తోటలోనే ఆశ్రమము నిర్మించినారు. ఈ ఆశ్రమము తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుండి 6 కి.మీ.దూరంలో దక్షిణంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి పడమరగా తనపల్లికి రాజీవ్ గృహకల్ప సముదాయము ఆంజనేయ స్వామి స్వామి సమీపాన సద్గురు శ్రీ స్వామి వారి విశ్వ చైతన్య ఆశ్రమం నిర్మించిబడియున్నది.
Värskendatud:
8. märts 2021