శ్రీ కేశవానంద స్వామి వారు స్వర్ణముఖి నది ఒడ్డున బాయమ్మతోట, వేదాంతపుర పంచాయతీ తిరుపతి రూరల్ మండలంలో తన భూమి యందు మామిడి తోటలోనే ఆశ్రమము. ఈ ఆశ్రమము తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుండి 6 కి.మీ.దూరంలో దక్షిణంగా పద్మావతి అమ్మవారి గుడికి పడమరగా తనపల్లికి గృహకల్ప సముదాయము దగ్గర ఆంజనేయ గుడి సమీపాన శ్రీ కేశవానంద స్వామి వారి ఆంజనేయ గుడి సద్గురు శ్రీ కేశవానంద స్వామి వారి విశ్వ చైతన్య నిర్మించిబడియున్నది.