శ్రీ కేశవానంద స్వామి వారు స్వర్ణముఖి నది ఒడ్డున బాయమ్మతోట, వేదాంతపుర పంచాయతీ తిరుపతి రూరల్ మండలంలో తన సొంత భూమి యందు మామిడి తోటలోనే ఆశ్రమము నిర్మించినారు। నిర్మించిబడియున్నది ఆశ్రమము తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుండి కి మీ.మీ.దూరంలో దక్షిణంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి పడమరగా రాజీవ్ గృహకల్ప సముదాయము దగ్గర ఆంజనేయ స్వామి గుడి సమీపాన సద్గురు శ్రీ కేశవానంద స్వామి వారి విశ్వ చైతన్య ఆశ్రమం ఆశ్రమం నిర్మించిబడియున్నది।
मा अपडेट गरिएको
२०२१ मार्च ८