నవమన్మధుడు

2015
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

నవమన్మధుడు 2016లో విడుదలైన తెలుగు సినిమా. డి.ప్ర‌తాప్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో బృందావన్ పిక్చర్స్ బ్యానర్ పై ఎన్‌.వెంక‌టేష్, ఎన్‌.ర‌వికాంత్ నిర్మించిన ఈ సినిమాకు వేల్‌రాజ్‌ దర్శకత్వం వహించాడు. ధ‌నుష్, స‌మంత‌, ఎమీజాక్సన్‌, రాధికా శ‌ర‌త్‌కుమార్‌, కె.ఎస్‌.ర‌వికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో ‘తంగ మగన్’ పేరుతో, తెలుగులో ‘నవమన్మధుడు’ పేరుతో 18 డిసెంబర్ 2015న విడుదలైంది.