రన్ వే 34

2022
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

రన్ వే 34 2022లో విడుదలైన హిందీ సినిమా. అజయ్ దేవ్‌గణ్ ఎఫ్‌ ఫిలింస్, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై అజయ్ దేవ్‌గణ్ నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు మొదట 'మేడే' గా ప్రకటించి అనంతరం 'రన్‌వే 34'గా పేరు మార్చారు. అజయ్ దేవ్‌గణ్, అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 15న విడుదల చేసి, ట్రైలర్‌ను 2022 మార్చి 22న విడుదల చేసి సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేశారు.