క్రైమ్ 23

2017 • 151 నిమిషాలు
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

క్రైమ్ 23 2018లో విడుదలైన తెలుగు సినిమా. అరవగన్ వెంకటాచలం దర్శకత్వంలో 2017లో కుట్రమ్ 23 పేరుతో తమిళంలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో క్రైమ్ 23 పేరుతో శ్రీ విజయ నరసింహా ఫిలిమ్స్ బ్యానర్ల పై ప్రసాద్ ధర్మిరెడ్డి నిర్మించాడు. అరుణ్ విజయ్, మహిమా నంబియార్, వంశీ కృష్ణ, తంబీ రామయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 31, 2018న విడుదలైంది.