పాయుం పులి

2015
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

జయసూర్య 2015లో తెలుగులో విడుదలైన పొలిటికల్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా. ఈ సినిమా తమిళంలో పాయుం పులి పేరుతో విడుదలైంది. శర్వాంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై జి.నాగేశ్వర్ రెడ్డి, ఎస్.నరసింహ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు సుశీంద్రన్ దర్శకత్వం వహించాడు. విశాల్, కాజల్ అగర్వాల్, సముద్రఖని, నిఖిత, సూరి, రాజసింహన్, ఐశ్వర్య దత్త ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 4 సెప్టెంబర్ 2015న విడుదలైంది.