బీస్ట్ 2022లో విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకతవం వహించాడు. విజయ్, పూజా హెగ్డే, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు విడుదల చేయనున్నాడు. బీస్ట్ సినిమా ట్రైలర్ను ఏప్రిల్ 2న విడుదల చేసి సినిమాను 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.