జగమే తంత్రం

2021
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

జగమే తంత్రం 2021లో తమిళం, తెలుగులో విడుదలైన సినిమా. వై నాట్‌ స్టూడియోస్‌, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి కార్తిక్‌ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ధనుష్, ఐశ్వర్య లక్ష్మి, జోసెఫ్ జోజి జార్జ్‌ నటించారు. ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయాలని భావించారు కానీ కరోనా కారణంగా థియేటర్స్ మూతపడడంతో 2021, జూన్ 18న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలైంది.