ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక అవతారపురుషుని మాటలు యథాతథంగా పదిలపరచబడిన గ్రంథం శ్రీరామకృష్ణ కథామృతం. గ్రామ్యభాషలో చిరుపల్కులలో వేదాంత సారాన్ని వివరించిన గ్రంథం. శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడుతున్నప్పుడు వారి నోట ఆధ్యాత్మిక సూక్ష్మ విషయాలు జాలువారేవి. వాటిని ఒక భక్తుడు గ్రంథస్థం చేశాడు. రెండు భాగాలలో వెలువడిన శ్రీరామకృష్ణ కథామృతాన్ని చదువలేనివారికి సంగ్రహంగా వెలువరించబడ్డ గ్రంథం ఇది. ప్రయాణీకులు వారితోపాటు తీసుకుపోవానికి అనువుగా పుస్తకం బరువు లేకుండా జాగ్రత్తలు తీసుకోబడ్డాయి.
Our other books here can be searched using #RKMathHyderabad
Google Play ನಲ್ಲಿ ಖರೀದಿಸಿದ ಆಡಿಯೋಬುಕ್ಗಳನ್ನು ನಿಮ್ಮ ವೆಬ್ ಬ್ರೌಸರ್ನ ಕಂಪ್ಯೂಟರ್ನ ಲ್ಲಿ ಆಲಿಸಬಹುದು.
eReaders ಮತ್ತು ಇತರ ಸಾಧನಗಳು
Kobo ಇ-ರೀಡರ್ಗಳಂತಹ ಇ-ಇಂಕ್ ಸಾಧನಗಳ ಕುರಿತು ಓದಲು, ನೀವು ಫೈಲ್ ಅನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಬೇಕಾಗುತ್ತದೆ ಮತ್ತು ಅದನ್ನು ನಿಮ್ಮ ಸಾಧನಕ್ಕೆ ವರ್ಗಾಯಿಸಬೇಕು. ಫೈಲ್ಗಳು ಮತ್ತು ಬೆಂಬಲಿತ ಇ-ರೀಡರ್ಗಳನ್ನು ವರ್ಗಾವಣೆ ಮಾಡಲು ವಿವರವಾದ ಸಹಾಯ ಕೇಂದ್ರ ಸೂಚನೆಗಳನ್ನು ಅನುಸರಿಸಿ.